Take one media వారు గమనించవల్చింది ముఖ్యంగా ... ఇప్పుడున్న ఆంధ్రా పరిస్తుతులను చూసి ఆందోళన పడుతూ జగన్ పై తెగ విరుచుకు పడుతున్నారు? నిజానికి ఆంధ్రాకు పెద్ద అన్యాయం చేసిందేవరు? జగనా? నరేంద్రమోడీనా? ఆంధ్రా అభివృద్ధి దిశగా పరుగెడుతున్న సమయంలో చంద్రబాబును అన్నీ విధాల నిర్భంధం చేసి అనేక ఆర్ధిక కేసుల్లో జైల్ పాలయిన జగన్ ను తీసుకొచ్చి ఆంధ్రా ప్రజలపై కూర్చోబెట్టింది మోడీ కాదా? కేంద్రం సమయం చూసి దూకూతుంది, మోడీ మూడో కన్ను తెరిచాడు లాంటి మీ టైటిల్స్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నిజం చెప్పాలంటే మోడీ ఎప్పుడో మూడో కన్ను తెరిచాడు. కాకపోతే జగన్ పై కాదు చంద్రబాబుపై. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం అంతగా కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబును ఘోరంగా ఓడించాడు. ఇది ప్రజలిచ్చిన ఓటమి కాదన్న సంగతి మీకూ తెలుసు? ఆంధ్రాకు పెద్ద ద్రోహి ఎవరంటే జగన్ ఎంతమాత్రం కాదు కేవలం మోడీ మాత్రమే. జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ప్రజలు ఏదో ఒక సమస్యపై ప్రతిరోజూ రోడ్డు ఎక్కి గగ్గోలు పెడుతుంటే మోడీ ఎందుకు ఇప్పటివరకూ స్పందించడం లేదు? ఇదంతా బిజెపి వైసిపితో చేయిస్తున్న డ్రామా అని మీకు అనిపించడం లేదా? ఆంధ్రావాళ్ళ ఖర్మ... ఆంధ్రాను ముంచిన మోదీనే మళ్ళీ రక్షించమని వేడుకోవడం. మరొక ముఖ్యమైన పాయింట్ చెప్పి నా కామెంట్ ముగిస్తాను. కొంతమంది కేవలం తమపై ఉన్న చిన్న,చిన్న కేసులకు భయపడి బిజెపి పంచన చేరుతున్న సమయంలో తన మీద దేశంలోనే పెద్ద,పెద్ద ఆర్ధిక కేసులు కలిగిన జగన్మోహన్ రెడ్డి బిజెపిని ఎదిరించే ఇవ్వన్నీ చేస్తున్నాడన్న విషయం మీరు నమ్ముతారా? ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయించే అవకాశం లేదన్న కోర్టు తీర్పుకే డిల్లీ పరుగులు తీసిన జగన్ గారు ఈ తుగ్లక్ పనులన్నీ బిజెపిని ఎదిరించే చేస్తున్నాడని మనం నమ్మగలమా? ఇదంతా బిజెపి ఆడిస్తున్న పక్కా డ్రామా! కాదా? కాకపోతే బిజెపికి ఆంధ్రాలో తిరుగులేదన్న సమయం ఆసన్నమయినప్పుడు చంద్రబాబును మింగినట్లు ఏదోరోజు జగన్ ను మిగేస్తుంది. అయితే చంద్రబాబు అరగడానికి సమయం పడుతుంది. జగన్ మింగిన వెంటనే అరిగిపోతాడు. ఎందుకంటే మోడీ, అమిత్ షాలే సిబిఐ ని దగ్గర పెట్టి జగన్ ను దోరగా వేయిస్తున్నారు. తినడానికి సమయం వచ్చే వరకూ వైసీపీ బ్రతికే ఉంటుంది. ఒకసారి మా బ్లాగు చూడండి సర్! మీ కృషికి నావంతు సహకారం.
Take one media వారు గమనించవల్చింది ముఖ్యంగా ...
ReplyDeleteఇప్పుడున్న ఆంధ్రా పరిస్తుతులను చూసి ఆందోళన పడుతూ జగన్ పై తెగ విరుచుకు పడుతున్నారు? నిజానికి ఆంధ్రాకు పెద్ద అన్యాయం చేసిందేవరు? జగనా? నరేంద్రమోడీనా?
ఆంధ్రా అభివృద్ధి దిశగా పరుగెడుతున్న సమయంలో చంద్రబాబును అన్నీ విధాల నిర్భంధం చేసి అనేక ఆర్ధిక కేసుల్లో జైల్ పాలయిన జగన్ ను తీసుకొచ్చి ఆంధ్రా ప్రజలపై కూర్చోబెట్టింది మోడీ కాదా?
కేంద్రం సమయం చూసి దూకూతుంది, మోడీ మూడో కన్ను తెరిచాడు లాంటి మీ టైటిల్స్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నిజం చెప్పాలంటే మోడీ ఎప్పుడో మూడో కన్ను తెరిచాడు. కాకపోతే జగన్ పై కాదు చంద్రబాబుపై. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం అంతగా కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబును ఘోరంగా ఓడించాడు. ఇది ప్రజలిచ్చిన ఓటమి కాదన్న సంగతి మీకూ తెలుసు?
ఆంధ్రాకు పెద్ద ద్రోహి ఎవరంటే జగన్ ఎంతమాత్రం కాదు కేవలం మోడీ మాత్రమే.
జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండీ ప్రజలు ఏదో ఒక సమస్యపై ప్రతిరోజూ రోడ్డు ఎక్కి గగ్గోలు పెడుతుంటే మోడీ ఎందుకు ఇప్పటివరకూ స్పందించడం లేదు? ఇదంతా బిజెపి వైసిపితో చేయిస్తున్న డ్రామా అని మీకు అనిపించడం లేదా? ఆంధ్రావాళ్ళ ఖర్మ... ఆంధ్రాను ముంచిన మోదీనే మళ్ళీ రక్షించమని వేడుకోవడం.
మరొక ముఖ్యమైన పాయింట్ చెప్పి నా కామెంట్ ముగిస్తాను.
కొంతమంది కేవలం తమపై ఉన్న చిన్న,చిన్న కేసులకు భయపడి బిజెపి పంచన చేరుతున్న సమయంలో తన మీద దేశంలోనే పెద్ద,పెద్ద ఆర్ధిక కేసులు కలిగిన జగన్మోహన్ రెడ్డి బిజెపిని ఎదిరించే ఇవ్వన్నీ చేస్తున్నాడన్న విషయం మీరు నమ్ముతారా?
ప్రతి శుక్రవారం వ్యక్తిగత హాజరు మినహాయించే అవకాశం లేదన్న కోర్టు తీర్పుకే డిల్లీ పరుగులు తీసిన జగన్ గారు ఈ తుగ్లక్ పనులన్నీ బిజెపిని ఎదిరించే చేస్తున్నాడని మనం నమ్మగలమా? ఇదంతా బిజెపి ఆడిస్తున్న పక్కా డ్రామా! కాదా? కాకపోతే బిజెపికి ఆంధ్రాలో తిరుగులేదన్న సమయం ఆసన్నమయినప్పుడు చంద్రబాబును మింగినట్లు ఏదోరోజు జగన్ ను మిగేస్తుంది. అయితే చంద్రబాబు అరగడానికి సమయం పడుతుంది. జగన్ మింగిన వెంటనే అరిగిపోతాడు. ఎందుకంటే మోడీ, అమిత్ షాలే సిబిఐ ని దగ్గర పెట్టి జగన్ ను దోరగా వేయిస్తున్నారు. తినడానికి సమయం వచ్చే వరకూ వైసీపీ బ్రతికే ఉంటుంది.
ఒకసారి మా బ్లాగు చూడండి సర్! మీ కృషికి నావంతు సహకారం.